
జనవరి 16న శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో ‘గో మహోత్సవం’
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీన గో మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి పర్వదినం అనంతరం కనుమ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీన గో మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి పర్వదినం అనంతరం కనుమ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
తిరుచానూరు కార్తిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాటితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా డిసెంబరు 2వ తేదీ సోమవారం ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరిరోజైన డిసెంబరు 1న పంచమితీర్థానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్కుమార్ పుష్కరిణి తనిఖీ చేశారు. తిరుచానూరులో పంచమితీర్థం ఏర్పాట్లను జెఈవో […]
తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తువుల రూపంలో విరాళాలందించే దాతల సౌకర్యార్థం ప్రత్యేకమైన అప్లికేషన్ రూపొందించాలని టిటిడి నిర్ణయించింది. టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ నిర్వహించిన సమీక్షలో కైండ్ డొనేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరిట […]
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం రాత్రి గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదాలను మొదట […]
తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాకారాలను చాసే స్థితి ఉండదు. ఇష్టదైవం ఆలయంలో అనువనువు చూడాలని అనిపిస్తుంది. ఆ కోరిక తీరాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనకు స్వాగతం పలికింది.
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 23 నుండి డిసెంబరు 1వ తేదీ వరకు జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఆలయంలో శుక్రవారం రాత్రి జరిగిన అంకురార్పణ కార్యక్రమంలో ఈవో పాల్గొన్నారు.
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి లక్షకుంకుమార్చన ప్రారంభమయ్యింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
తిరుమలకు అను నిత్యం కొన్ని వేల మంది భక్తులు తిరుమలకు చేరుతుంటారు. తిరుమలకు చేరుకునే వారు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమయ్యేవారితో పోల్చుకుంటే కనీసం 1.5 లక్షల మంది జనాభా తిరుమలలో ఉంటారు. వీరి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తాగునీటి ఏర్పాట్లు చేస్తోంది. తాగునీటి సమస్యను పరిష్కరించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది.
Copyright © 2022 | WordPress Theme by MH Themes