
శ్రీవారిని దర్శనానికి జూన్ 11 నుంచి అనుమతి
సర్వ దర్శనంలో శ్రీవారిని దర్శించుకోవడం వారికి జూన్ 11వ తేదీ మంచి అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
సర్వ దర్శనంలో శ్రీవారిని దర్శించుకోవడం వారికి జూన్ 11వ తేదీ మంచి అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారిని జూన్ 11వ తేదీ దర్శించుకునే భక్తులకు జూన్ 10వ తేదీ నుండి తిరుపతిలోని ఉచిత దర్శన టోకెన్లు మంజూరు చేయనున్నారు.
అలిపిరి పాదాల మండపం సమీపంలో టీటీడీ నిర్మిస్తున్న గోమందిరం, గో తులాభారం భవనాల నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
Copyright © 2022 | WordPress Theme by MH Themes