
తిరుపతిలో వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25వ తేదీన బుధవారం రాత్రి గంటలకు టిటిడి అనుబంధ ఆలయాలను మూసి మూసేశారు..
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25వ తేదీన బుధవారం రాత్రి 11.00 గంటలకు టిటిడి అనుబంధ ఆలయాలను మూసి వేయనున్నారు.
తిరుమల స్వామి దర్శనం జయ,విజయుల నుంచే లభించడమే మహాభాగ్యం అనుకునే భక్తులు కొకొల్లలు. అయితే ఏకంగా భక్తులు గర్భగుడిలోకే అడుగు పెట్టే వారా ?. అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ.
తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాకారాలను చాసే స్థితి ఉండదు. ఇష్టదైవం ఆలయంలో అనువనువు చూడాలని అనిపిస్తుంది. ఆ కోరిక తీరాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Copyright © 2022 | WordPress Theme by MH Themes