శ్రీవాణి ట్రస్టుకు యాప్
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్రస్టుకు విరాళాలందించే దాతల కోసం నవంబరు 4న ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించామని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్రస్టుకు విరాళాలందించే దాతల కోసం నవంబరు 4న ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించామని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రకరకాల పుష్పాలతో అలంకరణ చేశారు.
తిరుమలలో వాతావరణం పొడిగా ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొండ ప్రాంతం కావడంతో ఉదయం కాస్త చలి ఉంటుంది. రద్దీ కూడా సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
04.11.2019 తేదీ ఉదయం 6 గంటల సమయానికి తిరుమల రద్దీకి సంబంధించిన సమాచారం. సర్వ దర్శనానికి పట్టు సమయం (అంచనా 8 గంటలు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,657 వైకుంఠం క్యూ […]
తిరుమల సమాచారం ఉష్టోగ్రత 17C°-26℃°* శీఘ్ర దర్శనానికి పట్టు సమయం (అంచనా) 2 గంటలు కాలినడక భక్తులకు పట్టు సమయం (అంచనా) 2 గంటలు సర్వ దర్శనానికి పట్టు సమయం (అంచనా 18 గంటలు […]
ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల ఉష్టోగ్రత: 18C°-26℃°. నిన్న 67,243 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది, స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ […]
Copyright © 2022 | WordPress Theme by MH Themes