
2019లో తిరుమల ఆదాయం ఎంతో తెలుసా ?
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల ఆదాయం ఎంతో తెలుసా…? విక్రయించబడిన లడ్డూలు ఎన్నో తెలుసా? మొత్తం ఆదాయం ఎంత? వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వార్త చదవాల్సిందే.
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల ఆదాయం ఎంతో తెలుసా…? విక్రయించబడిన లడ్డూలు ఎన్నో తెలుసా? మొత్తం ఆదాయం ఎంత? వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వార్త చదవాల్సిందే.
తిరుమలలో ఆలయలో బంగారు బావి అనే మాట పదే పదే వింటుంటాం. అసలు ఈ బంగారు బావి ఏంటి ఎప్పుడూ కనిపించదే? ఆ బావిని దేనికి వినియోగిస్తారు? అందులో అసలు నీరుంటుందా? అంటే? ఏమో? అనే మాటే వినిపిస్తుంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాల నిర్వహణకు మెరుగ్గా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ శ్రీ అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.
తిరుమలలో ఏ రోజుకారోజు విశేషమే. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న కలియుగదైవం వేంకటేశ్వర స్వామి ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాడు.
తిరుమల శ్రీవారి ఆలయంలో గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితుల నియామకానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. ఆయన ఇప్పటి వరకూ సలహాదారుగా ఉన్న ఆయన ఇకపై అర్చకులుగా కూడా ఉంటారు.
తిరుమలకు వచ్చే భక్తులు ఈ మధ్య కాలంలో పదే పదే ప్రమాదాలకు గురవుతున్నారు. ఎందుకు ? ఎక్కడ లోపం జరుగుతోంది? వాటి గురించి బయటడాలంటే ఏం చేయాలి?
శ్రీవారి ఆలయం ఎదురుగా సన్నగా పొడువుగా నాలుగ్గాళ్ళపై ఓ మండపం కనిపిస్తుంది. అసలు ఈ మండపం ఎందుకు ఇక్కడ ఉందా? చాలా మందికి అనుమానం కలుగుతుంది.
తిరుమలలో శ్రీవారి ఆలయానికి అర్చకులు ఎలా వస్తారో మనలో చాలా మందికి తెలియదు. ఇంత పెద్ద ఆలయానికి వారు ఏ విధంగా వస్తారు? ఏ విధంగా తలుపులు తెరుస్తారు? అనే అంశం సహజంగానే అందరిలో కుతూహలల కలిగిస్తుంది. అందుకే ఈ ఫోటోగ్యాలరీ.
తిరుమలలో భక్తుల రద్దీ విపరీంగా పెరిగింది. తిరుమల పట్టణ వీధులన్నీ జనంతో నిండిపోయాయి.స్వామి దర్శనం కోసం వెళ్ళుతున్న భక్తుల క్యూలైన్లు వైకుంఠం కాంప్లెక్స్ దాటి బయటకు వచ్చాయి.
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అతిథి గృహలు, వసతి సమూదాయాలలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
Copyright © 2022 | WordPress Theme by MH Themes