
26న అమ్మవారికి అర్ధ రోజు సెలవు
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26వ తేదీ గురువారం మధ్యాహ్నం వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26వ తేదీ గురువారం మధ్యాహ్నం వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 11వ తేదీ బుధవారం వన మహోత్సవం ఘనంగా జరుగనుంది.
తిరుచానూరులో పద్మావతి అమ్మవారికి పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి సోమవారం సాయంత్రం నేత్ర పర్వంగా నిర్వహించింది.
తిరుచానూరులో వెలసిన పద్మావతీ(అలమేలు మంగ) అమ్మవారు చక్రస్నానం సందర్భంగా ధరించే వడ్డాణం బరువెంతో తెలుసా.. దానిని ఎవరు ఇస్తారు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.
తిరుచానూరు కార్తిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాటితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా డిసెంబరు 2వ తేదీ సోమవారం ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు.
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పంచమితీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారు ఆభరణాన్ని పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు.
ఈ సందర్భంగా ఒక కిలో 300 గ్రాములు బరువుగల వజ్రాలు పొదిగిన అష్టలక్ష్మీ స్వర్ణ వడ్డాణాన్ని శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులకు టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, […]
కలియుగ వేంకటనాథుని ఆలయ ఆలనా పాలనా చూసిన తొలి పాలకమండలి ఏది? అప్పట్లో ఎంతమంది సభ్యులు ఉండే వారు.? ఆ పాలకమండలి ఎక్కడి నుంచి పాలన సాగించేది.? ఆసక్తికరంగా ఉంది కదూ… నిజమే. ఈ […]
Copyright © 2022 | WordPress Theme by MH Themes