
ఏప్రిల్ 14 వరకు తిరుమలలో నో దర్శనం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల నిర్ణయాన్ని ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించడమైనది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల నిర్ణయాన్ని ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించడమైనది.
రథోత్సవాణ్ణి జీవి జీవనయాత్ర గాను పోల్చి చూసి…జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవాలి అంటారు శాస్త్రకారులు
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.
హిందుత్వంలోనే శివుడిని, కేశవుడిని ఒకే ఆలయంలో ప్రతిష్టింప చేయడమే చాలా తక్కువ. మరి శివుడు,కేశవుడిని ఒకే శిలలోనా..? ఎక్కడ? ఎలా సాధ్యం? అనే సందేహం వెంటనే కలుగుతుంది. ఇది సాధ్యం కాదనే వారూ ఉంటారు. కానీ, ఇది నిజం. శివుడు, కేశవుడు ఒకే శిలలో దర్శనమిచ్చే దేవాలయం ఉంది. అదెక్కడో తెలుసుకోవాలంటే మనం ఈ వార్తను చదవాల్సిందే.
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 10వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది.
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ సేవలకు సంబంధించిన ఆన్లైన్ బుకింగ్ కోటాను విడుదల చేసింది. దరస్తు చేసుకోవాలనుకునే వారు టీటీడీ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆ సేవలను పొందవచ్చు.
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది.
తిరుమలలో భక్తుల రద్దీ విపరీంగా పెరిగింది. తిరుమల పట్టణ వీధులన్నీ జనంతో నిండిపోయాయి.స్వామి దర్శనం కోసం వెళ్ళుతున్న భక్తుల క్యూలైన్లు వైకుంఠం కాంప్లెక్స్ దాటి బయటకు వచ్చాయి.
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25వ తేదీన బుధవారం రాత్రి 11.00 గంటలకు టిటిడి అనుబంధ ఆలయాలను మూసి వేయనున్నారు.
Copyright © 2021 | WordPress Theme by MH Themes