ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల ఉష్టోగ్రత: 18C°-26℃°. నిన్న 67,243 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 20 గదిలో భక్తులు వేచి ఉన్నారు,
ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 10 గంటలు పట్టవచ్చును,
నిన్న 29,786 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.86* కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్లైన్ ₹:300/-),
దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును,
గమనిక:
₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించింది.
వయోవృద్దులు / దివ్యాంగుల
ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,
Leave a Reply